వీరభద్ర క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 2 నూతన చిత్రం ప్రారంభం

వీరభద్ర క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 2 నూతన చిత్రం ప్రారంభం

కొత్త టుడు శ్రీకాంత్ హీరోగా, హేమ (బుజ్జి) నాయికగా వీరద్ర క్రియేషన్స్ కొత్త చిత్రాన్ని హైదరాబాద్లో బుధవారం ప్రారంభించింది. హేమతా రెడ్డి నిర్మాత‌. కె.గోవర్ధన్రావు ర్శత్వం హిస్తున్నారు. ముహూర్తపు న్నివేశానికి ల్టీ డైమన్షన్స్ వాసు క్లాప్కొట్టారు. ల్కాపురం శివకుమార్‌, `రోవరం` నిర్మాత శ్రీల లిసి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. తుమ్మల్లి రామత్యనారాయ స్క్రిప్ట్ను అందజేశారు. అయోధ్యకుమార్ గౌర ర్శత్వం హించారు. అనంతరం రిగిన విలేకరుల మావేశంలో
నిర్మాత మాట్లాడుతూ `` నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదవుతుంది. 50-60 రోజులు రెగ్యులర్ షూటింగ్ రుగుతుంది. త్వలో నే చిత్రాన్నివిడుద చేస్తాం. వీరద్ర క్రియేషన్స్ సంస్థలో మేం నిర్మిస్తున్న రెండో సినిమా ఇది. ఆల్రెడీ ఒక సినిమా పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ నుల్లో ఉంది`` అని అన్నారు.
భానుచందర్ మాట్లాడుతూ ``నాకు మంచి రోల్ ఇచ్చారు. నేను అతిథిగా కాకుండా, పూర్తి లెంగ్త్ ఉన్న పాత్ర చేస్తున్నాను. హేమ చాలా బాగా నిర్మిస్తున్నారు. అమ్మాయికి నేను పోర్ట్ చేస్తాను`` అని తెలిపారు.
ర్శకుడు మాట్లాడుతూ ``అమలాపురంలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి ఆంధ్రా, తెలంగాణలో 50-60రోజులు షూటింగ్ చేస్తాం. సుమన్గారు, భానుచందర్గారు మాకు చాలా హాయం చేస్తున్నారు. మా ప్రాజెక్ట్ ప్పకుండా హిట్ అవుతుంది. నిర్మాతగారు చాలా మంచి పోర్ట్ ఇస్తున్నారు`` అని చెప్పారు.
భాను చందర్, సుమన్ , సన , కాశీ విశ్వనాధ్ , రజిత , విద్య లతా , నిహాల్ , వేణు , మహేష్ , ఫణి , రమణ్ , వెన్నెల కిశోర్ దితరులు ఇత పాత్రల్లో టిస్తున్నారు. సినిమాకు నిర్మాత : హేమలత రెడ్డి , స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కె గోవర్ధన్ రావు, సంగీతం : రమణ్ రాథోడ్ , ఫోటోగ్రఫీ : ప్రసాద్ ఈదర (శంకర్ కుమార్ ), ఎడిటింగ్ : నాగిరెడ్డి వి , మాటలు : కరణ్ గోపిని , కథ : వీరభద్ర క్రియేషన్స్.









Previous
Next Post »